Exclusive

Publication

Byline

అనుపమ తగ్గేదేలే.. 2025లో ఏడో సినిమా రిలీజ్ ఫిక్స్.. ఈ సారి థ్రిల్లర్.. థియేటర్లకు వచ్చేది ఆ రోజే.. బాలయ్య బాబుతో పోటీ

భారతదేశం, నవంబర్ 19 -- మలయాళ కుట్టీ అనుపమ పరమేశ్వరన్ మామూలు బిజీగా లేదు. వరుసగా ఒక దాని తర్వాత ఒకటి ఆమె నటించిన సినిమాలు వస్తూనే ఉన్నాయి. 2025లో ఆమె హీరోయిన్ గా చేసిన ఏడో సినిమా కూడా రిలీజ్ కు రెడీ అయ... Read More


'మిగతా మావోయిస్టులు లొంగిపోండి, నా ఫోన్ నెంబర్ ను సంప్రదించండి ' - మాజీ అగ్రనేత మల్లోజుల వీడియో సందేశం

భారతదేశం, నవంబర్ 19 -- ఇటీవలే లొంగిపోయిన మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ ఓ వీడియోను విడుదల చేశారు. మావోయిస్టులు లొంగిపోవాలని కోరారు. పరిస్థితులు మారుతున్నాయని. దేశం‌ కూడా మారుతోందని అభిప... Read More


ఐఎండీ వెదర్ రిపోర్ట్ : అల్పపీడనం ఎఫెక్ట్ - ఏపీ, తెలంగాణలో మళ్లీ వర్షాలు..!

భారతదేశం, నవంబర్ 19 -- వాతావరణశాఖ కీలక ప్రకటన చేసింది. ఈనెల 22వ తేదీన ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏరడే అవకాశం ఉందని తెలిపింది. ఆ తర్వాత ఇది పశ్చిమ - వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని పేర్కొంది. తదుపర... Read More


Dreams Meaning: ఈ 5 కలలు వస్తే అదృష్టమే.. ఆర్థిక లాభం,రాజయోగం!

భారతదేశం, నవంబర్ 19 -- మనం నిద్రపోయినప్పుడు చాలా కలలు వస్తూ ఉంటాయి. అయితే నిజానికి కలలు వెనుక ఏదో ఒక సంకేతం దాగి ఉంటుంది. ఒక్కోసారి కొన్ని మంచి కలలు వస్తూ ఉంటాయి, కొన్ని సార్లు భయంకరమైన పేడకలలు కూడా వ... Read More


రాజమౌళి ప్లాన్ మామూలుగా లేదు-ఏడాది ముందు నుంచే వార‌ణాసి ఇంట‌ర్నేష‌న‌ల్ మీడియా ప్ర‌మోష‌న్స్‌-ప్రియాంక చోప్రా జై శ్రీరాం

భారతదేశం, నవంబర్ 18 -- వారణాసితో ప్రపంచ సినీ రంగంలో కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టేలా లెజెండరీ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు. మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమాతో రికార్డులు బ్రేక్ చే... Read More


PM KISAN : రేపే రైతుల ఖాతాలో డబ్బులు- పీఎం కిసాన్​ 21వ విడత నిధుల వివరాలు..

భారతదేశం, నవంబర్ 18 -- రైతులకు ఆర్థిక సహాయం అందించే పీఎం కిసాన్ యోజన 21వ విడత నిధులను రేపు, బుధవారం విడుదల చేయనున్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనను ఫిబ్రవరి 24, 2019 న ప... Read More


మావోయిస్ట్ పార్టీకి ఎదురుదెబ్బ.. ఎన్‌కౌంటర్‌లో అగ్రనేత హిడ్మా మృతి!

భారతదేశం, నవంబర్ 18 -- మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ పడింది. తాజాగా మావోయిస్టు అగ్రనేత హిడ్మాతోపాటుగా మరికొందరు ఎన్‌కౌంటర్‌లో మరణించారు. ఆయన భార్య, అనుచరులు కూడా మృతి చెందారు. ఛత్తీస్‌గడ్ సుక్మ... Read More


మారేడుమిల్లిలో ఎన్‌కౌంటర్.. మావోయిస్టు అగ్రనేత హిడ్మా మృతి!

భారతదేశం, నవంబర్ 18 -- మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ పడింది. తాజాగా మావోయిస్టు అగ్రనేత హిడ్మాతోపాటుగా మరికొందరు ఎన్‌కౌంటర్‌లో మరణించారు. ఆయన భార్య, అనుచరులు కూడా మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్ అల్ల... Read More


జెఫరీస్ 'బై' ట్యాగ్‌తో WeWork ఇండియా షేరు 8% జూమ్

భారతదేశం, నవంబర్ 18 -- గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ జెఫరీస్, WeWork ఇండియా కవరేజీని ప్రారంభించింది. కంపెనీకి 'కొనుగోలు (Buy)' రేటింగ్‌ను ఇస్తూ, రూ. 790 టార్గెట్ ధరను నిర్ణయించింది. ఇది స్టాక్ మునుపటి ముగిం... Read More


ఓఎల్ఎక్స్‌లో రూ.20000కు తహసీల్దార్ ఆఫీస్.. పోలీసుల అదుపులో ఆకతాయి!

భారతదేశం, నవంబర్ 18 -- ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మార్వో ఆఫీసును ఓఎల్ఎక్స్‌లో ఓ ఆకతాయి అమ్మకానికి పెట్టాడు. దాని ధర కేవలం రూ.20 వేలు మాత్రమే అని పోస్ట్ చేశాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. గిద్దల... Read More